Sunday, 29 October 2023


నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


01..అమ్మ మమ్మేలు యమ్మ ఆశ్రిత మదిని

నమ్మ కమ్మగు తృప్తి నటనలు కావు

చెమ్మ నీటిని త్రాగి చెరితము తెల్ప

వమ్ము చేయని మాట వరమగు దేవి


 002.రసిక లెల్లరు చదివి రసరాజ్య మేలు

రసిక హృద్యమ్ము మెరుపు రంగమ్ము లేలు

పసి హృదయములు కదిలె పండుగ లందు

 విసన కర్రలు వాడు వేడి తాపముకు 


 003.. మంచి యన్నది తెల్పి మార్గమ్ము జూపు

ఎంచు కున్నది జూపి యల్లరూ సుఖము

తరుచు పండేది మనసు పందాలు కావు

 మరచి కష్టాలు తాకు మానవత్వమగు


04. దిబ్బ రొట్టెయనిన బుర్రదిబ్బ బూరె

అబ్బ నామమ్ము సిందూర మాయ మోము

నవ్వు లొలికెడి బుద్ధుడై నయన విందు

ఏమి చిత్ర విచిత్రము ఏల చెప్ప


05.బంధ మైన బాధయనక పలక రింపు

అందు బాటు పనులు చేయ అలక లేక

వయసు వుడికి మేధస్సును వరుస జూప

ఆడ వారైన ఓర్పుతో ఆశయమగు


06..ఎగసిన అల, తలను వంచె ఎల్ల లందు 

మిడిసిపడిన తల మిడతై మినుగురు లగు 

ఎత్తు పెరిగిన చెట్టుయే ఎగసి వంగు 

ఎంత వారైన కాంతకు ఏలి కొంగు


07..మనిషి గొప్పతనం అంద మేను కాదు

 అంద మన్నది మంచిగా ఆద రణయు 

 నాలుక ఆధారమేయగు నటన కాదు

పలుకులో పరమాత్మగా పాఠ మవ్వు


08..నీటితో స్నానమును చేసి నిత్య యమ్ము

వారు బట్టలు మాత్రమే మార్పు జేయు 

చెమటతో స్నానమును చేసి చింత మార్చ

వారు చరిత్రనే మారుస్తు వగచి తెల్పు


09..సూర్యకాంతిన చిక్కియు సూత్రధారి

 సూర్య కాంతమ్మ  నటనలో చూపు వేరు

 కంట నీరు పెట్టించెడి కంచు ఘంట 

శత జయంతిగా మరువలేని సాక్షి మాత


10..సంతసమ్ముగా కదిలేను సహన పరులు

బంధు వర్గము ఆడియు భాగ్యపరులు

 కాంతులు నవరాత్రులు తృప్తి కనకమగుట 

 పొద్దుటూరు నరాత్రి పొద్దు వొడిచె


11..కం.వద్దని యన్నను తప్పదు

మొద్దును ముద్దుగను పిల్వ మోముగ సాదన్

 మద్దెల దర్వును మోయుచు

ప్రొద్దున రాతిరి విడిచెను పోరుగ ఊరుణ్


12.. వద్దు తల బాదు డొద్దురా వరుస పెట్టి

ఇద్దురా నీవుకోరిడి ఇప్పుడేను

పాల పీక కావాలని బాద వద్దు

ఆట ఒప్పురా మనసుతొ ఆడవద్దు


13.. చిలక కొట్టుడు కోరి చిన్నదియు చేరి

వలక బోసె వయ్యారము వలపు ముగ్ధ 

పలుకు లేల పనులు జేయ పెదవి నీది

 థలుకు అందమైను ఇదియు తమరు కోరె


14.ఉ.మంతయు ఘాటుగా సరసమేయగు కొత్తయు పాత పధ్ధతే

పంతము కోపతాపములు పాపిడితీయగ మోహతాపముల్

వింతగ చెప్పలేకమది వేడిగ చల్లగ పిక్కలాటలే

సొంతము బంధమేయగుట సోకులుసాంతము ఇచ్చి పుచ్చుటే




నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


15. కం.గుణముల రాయుని పూజలు

గణములు కలసియు మనస్సు గాఢత కోరిన్

గణగణ మనుచు సతతమును

ప్రణతులు గణనాధునకును  పరమాత్మునికే


16. గీ. అమ్మ మాటలు వినినను అలక తీర్చు

 గొప్ప లవి కూడు పెట్టును గోల యున్న 

 శ్రీ పురుషుల కళలు చూడు సిరులు పెంచు

మాయ మోహిని మాటలు మనసు చెరచు


17.గీ. సంధ్య చుక్కల చీరలో సలప రింత

    తలను నెలవంక, కుసుమాల థలుకు మాల

    సూర్య నయనాలు ముడ్చియు సూత్ర నిద్ర

    అందము అడవి వెన్నెల అగుట తీరు


18..పద్యభారతి వారి దత్తపది.ధనము..నాలుగుపాదాలలో ...నేటియువతకు అవసరమైన విద్య..

ఉ.  మానవ లక్ష్యమే ధనము మానస ధర్మము నిత్యము సత్య వాక్కులే

జ్ఞానము పంచు సాధనము జ్ఞప్తిసహాయపు విశ్వవాటికన్

మానము సర్వలై ధనము మాయలు మార్చెడి మాధనమ్ములున్ 

హానికి అడ్డుయే ధనము హాస్యపు నేరము హ్లాదమే యగున్


19..చం.మనసున మాత్ర'మెన్నయును మాత్రల చిల్లర హస్త మేనురా

చినుకులు మాదిరే వినయ చేష్టలు ఆదరణమ్ము చూపురా

అణువణువేను భారతపు నేత్రపు సార్వ జనీయ బంధమే

మనిషిగ భిన్నమైనను సమానము గౌరవమేను జీవితం 


20..ఉ..కృత్యము కింత భీతి మది? కిమ్మని తోఁచదు యేమి నీకు? నో

 నిత్యము ప్రేమ నందు నొక నీడగ నుండుట, చెందెనేనియున్

 సత్య వడంకదే? నభము సారము మ్రోయును వార్ధులింకవే?

 ముత్యము సాప్త బింబము సు ముఖ్యము గానులె స్త్రీల మాలగన్


21.. గీ. తార చంద్రుల వెన్నెల థలుకు బెలుకు 

ఓహొ జగమేకదెలెనుగా ఓర్పు జూప

రసమయిన జగమున తెలే రవ్వ వెలుగు

ప్రకృతి పరవశమును చెంద ప్రతిభ నటన


22. శా..శాశ్వతమ్మగు వాయువే లహరై శ్వాసించ సర్వమ్ముగన్

విశ్వాసమ్మగు పార్ధునీ పలుకే వేనోళ్ల జాడ్యమ్ముగన్

ప్రశ్వశ్యామలమై గణాల పిలుపే సామాన్య నుత్సాహమున్

హ్రస్వమ్మే నయనాలవిందు కలిగే హృద్యమ్ము భావాత్మకన్


నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


తే. జీవన కెరటాలను ఆప జీవి ఎవరు

    పోరు నైపుణ్యమే నేర్పు పొదుపు వృత్తి

    ప్రకృతి ప్రభలుగా మనసు పై ప్రతిభ ఏది

    కాల నిర్ణయమే కధ కళలు కావు..23


గీ. పుట్టు ఏడుపు సంతస పుడక జీవి

     మధ్య నడమంత్రపుశిరులు మనసు పీకు

     బంధ కష్టనష్ట కుటుంబ భాద్యత మది

     గిట్టు టే మంచి గుర్తింపు గెలవ గలుగు..24


గీ. గల్లి లో పురోహితుడు చెప్ప గమ్య మైన

     దారి కత్తికి భాష్యము దివ్య మార్గ

     పెళ్లి కూతురే లేకుండ పెళ్లి జరిగె

     విందు భోజనాలు జరిగే వినయ వేళ..25


ఉ. పట్టిన కట్ట పాశమది పాఠము నేర్పెడి పట్టుచీకడే

 గట్టిగ పట్టుబట్టినను గమ్యము తెల్పెడి గొప్పధీరుడే

 గుట్టుగ రట్టుచేసియును గుర్తులు చూపెడి గోలచేసెడే

 చిట్టిగ చిన్నవాడనియు చింతను మాపెడి చిన్ని కృష్ణుడే.26


ఉ.వేదనలయ్యె మాబ్రతుకు వీసముమార్పులు లేవు లేవులే

రోదన తప్పదా చితికి రోటికి దెబ్బలు మార్చ లేరులే

 భేదము చూపలేని గతి భీరుని హీనతి జీవితమ్ములే

 వేదము లెన్నియున్న మతి వీనుల విందులు మార్పు రావులే..27


గీ.అబ్బొ అమ్మాయి అర్భాట అంద రందు

దిష్టి చుక్కల మౌనము దీన మందు

శుభములనిడు రాణి యగుట సుఖము కలిగె

అభయ వలయముల్ తెలుపుట హరిహరులగు..28


ఉ.నవ్వుల చిందులేనయని నాట్య మనోభవ సుందరే మరీ

 పువ్వుల మధ్యన మగువ పున్నమి వెన్నెల తెచ్చినే మరీ

 రివ్వున సాగుతార యది రెల్లువ రేణువు మాదిరే మదీ

తవ్విన కొద్ది తెల్పు మది తక్షణ తాపపు తత్వ భావమే..29


ఈ సమస్యకు నాపూరణ. 

కొందమటన్న వీలగునొకో తృణముం బది లక్షలిచ్చినన్*


చందన చర్చి తా మగువ చేరి మనస్సును తెల్పలేకయన్

 ముందర మొహమే ముదిత మోక్షము తట్టగ బుద్ధి మారునన్

కొందమటన్న వీలగునొకో తృణముం బది లక్షలిచ్చినన్

 పొందెటి భావభవ్యములు పోయెడి కాలము ప్రేమలే యగున్..30


ఉ. మంచిని పెంచి శాంతిగను మానస బుద్ధియు నేస్తమేయగున్

మంచువలేసహాయమును మంత్రము మాదిరి విన్నవించుటే

పంచుకోనేటి సంపదయు ప్రాణము మాదిరి ఇచ్చి పుచ్చుకో

దంచుట దుష్టచేష్టలను దారికి తెచ్చుట మానవత్వమున్.31


కన్నులలోన వెల్గుల వికాసము రెప్పల చాటునేయగున్

మన్నన పొందు చూపులవి మాయలు చేసెడు మౌనగీతికా

తిన్నని నవ్వులే యవియు తీరున ముద్దుల కోర్కెలేయగున్

మన్నన కోరుటే మగువ మానస తీరును చెప్పగల్గుటన్.32


గీ.భూరి శోభలేలు మనసు భుక్తి కోరి

లోక నితిగమనించియు లోలకమగు

భళి భళి యను భోగవాళి బ్రతుకు తెరువు

మూర్తి  దీవెన సఫలము ముఖ్య మౌను..33


గీ.మాట మధురత భావము మనసు చేరు 

నవ్వులో స్వచ్ఛత సహజ నటన చూపు

మోములో ప్రశాంతత నవ మోహనమ్ము

నటన లోన నిజాయితీ నమ్మ బలుకు..34


కానని కోరికే కదిలె కావడి కుండల మోయలేకయే

మానస బుద్దియేను యనుమానము లెవ్వియు వీడకుండగన్

బానిస లౌదురే విషయ వాంఛల యందున మత్సరంబునన్

మానవ తెల్వితేటలవి మాయకు చిక్కియు వేంకటేశ్వరా''35


గీ. ఏ పరిస్థితి నైనను ఎదురు యనకు

యిది భరించ యాలోచనా ఇష్ట పలుకు

కాని గర్వాంధ కారము కలలు తీరు

ఇష్ట ఇష్టాలు మనుగడ ఈశ్వరేశ్చ 

***

 నిత్యోదయాలు.. సీస పద్యము 


నిత్యోదయాలుగా నిత్యావస్థలు ఏలు 

నిత్యకర్మలు ఏలు నియమ మందు


ప్రకృతి గాలి కదలి ప్రతిభ మెల్లగ లేపి 

తనువును తాకియు తపము చెందు 

ఉదయపు కాంతులు ఊయల ఊగుచు 

కిటికీన దూరియు కెలుకు బిందు


కళ్ళలోకిని చేరి కనికరమును జూపు 

నిలబెట్టి నటనలు నెమ్మగించు 

పక్షులుకిలకిలా పకపక అరచియు 

బద్ధకం విడిచియు పడక నెంచు 


బయటకు రమ్మని భగలు గోలలు చేసి

ఉద్యాన వనాన ఉరక నెంచు 

గుడిగంటలే మ్రోగి గుర్తుగా సుప్రభాత

కీర్తన గేయాలు కెవ్వు మనుచు


రారమ్మనుచు పిల్వ రక్తియు శక్తియు 

భక్తిని పెంపొంది భవ్య మనుచు 

ఉత్సాహ పరచుటే ఊయల దేహాన్కి 

మనసును తట్టియు మమత పంచు


గీ.పనులకు ఉసిగొలిపి గొప్ప ప్రాప్తి చెందు 

కడుపు ఖాళీని నింపుతూ కళలు పంచు 

పేగులు గొడవ తగ్గియు పిలుపు మంచు 

కమ్మని కవితలను జెప్ప కలము నాది


సీస పద్యం 


ధర్మమే భక్తిగా ధరణికి నేస్తమై 

విధిఅమితాసక్తి విద్య నౌను 

తన అసాధారణ తపము సత్యము గాను 

జ్ఞాపక శక్తియు సాధ్య మౌను

విషయ పరిజ్ఞాన విజయము ఆసక్తి

సర్వసాధారణ సహజ మౌను 

 అందరిలో స్ఫూర్తి ఆలనా పాలన 

ఆటైనా పాటైనా ఆత్ర మౌను


గీ.ఇందులో ఇసుమంతైన ఇష్టముంది

 అతిశయోక్తి అనక నుండు ఆది నుండి 

 రంగవల్లులు ముంగిట రంగు లద్ది 

దినకరుడగాను ఇష్టమై దివ్య వెలుగు


గీ.నీరు నింగిముద్దాడాలని కలలుగను

నీరు పృద్విని తాకుతూ నీడ దోస్థి

మన్ను మిన్నుకలుపుజలం మనసు కడలి

కడలి పరువమ్ము  పరవళ్లు కలవర మగు


ఉ. తోరణమౌనువిద్యభువి తోడ్పడునిత్యము సర్వులందునన్

ద్వారమె విశ్వ వాహినియు దాతగ నేతగ విశాలశాలకున్

భారత మాత బిడ్డలను భూగ్యము సంతస సంస్కృతీడగన్

కారణ శక్తి యుక్తులకు గాంచెను భూతల మానవాభ్యుగన్


గీ. ఈర్ష్య , అనుమానము, అసూయ ఇప్సితమ్ము 

రెండు కనులలో నలుసుగా రగులు యగ్ని

మనము స్వచ్చమైన నిర్మలమైన మనసు

నుంచ గలిగినా ఆనంద ను డికరమగు


గీ. ఉన్న గుర్తుకు రాకయు ఊహ పెరుగు

అర్ధ సంపద తెలియదు ఆశ యదియు

లేని దాని వెంట బడినా లీల మారు

కాలమే బుద్ధి చెప్పును కథలు తీరు


గీ.తెలివి మీరిన తనువు బుద్ధి తెప్ప రిల్లె 

మరిచె వినయాల వాలకం మనసు నెంచె 

మనసున తరించ స్వార్థాన మభ్య పెట్టి 

చరిచె విలువైన మానస జపము నెంచి


గీ. తల్లి పేగుబంధము ప్రేమ తరము తరము

తండ్రి విద్య శక్తి వినయ తరము తరము 

నవసమాజం మనిషి గుర్తు నటన తరము 

జీవితం నిత్య పన్నీరు జీవ యాత్ర


గీ.కళల జాబిల్లి నందాలు కనుల విందు

యాకసాన వెలుగు కాంతి యద్భుతమ్ము

గ్రహణము విడిపోవయదియు కళలు జూపు

నిత్య సంతసమ్ము జనులు నియమ భక్తి


ఉ.కన్నులు మాయతొల్గెను సకార్యము నందున దైవ నిర్ణయ

స్సన్నిధి అంబరాన కళ సాగెను వెన్నెల మధ్యరూపమున్

వెన్నెల మారుటే గ్రహణ వీక్షణ సంబ్రమ తొల్గిపోవగన్

మన్నిక దేహతాపమది మానస మందిర మెప్పుకోరియున్


మూడో ప్రపంచ యుద్ధం? వస్తే 

సీస పద్యం..


ఆధిపత్యమునకై ఆరాటపడుతుంది

పాముపడగక్రింద ప్రాకు లాట 

యుద్ధాన్ని కోరుతూ యుద్యమ నేతలు 

యువతీయువకులుగా యూగు లాట

శాంతినే కోరుట సహనపు మౌనమే 

ప్రజలలో అలజడే ప్రగతి ఆట 

 అలల సముద్రము ఆరాట యుద్ధము 

ఆకాశ మేఘాల ఘర్షణాట 

 చెలరేగెడి తుఫాను చింతకు చేరువ 

బీభత్స రణమౌను భీకరాట


గీ.. పీనుగల లోక మవుటయే హీన కళలు 

రక్త సిక్తమవ్ రణరంగ రక్ష ఆట 

మనము రణమౌన శరణమా ముఖ్య మౌను

 ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

***

సీస పద్యము 


మనిషి పెదాలతో మనుగడ ఆటగా

 పలికించెడి పెదాలు పలుకు నిజము

 పద్ధతి ప్రేరణ పదనిస రాగాలు

 పెద కౌశిలపు తీపి ప్రేమ నిజము

పరిమిళాల పెదవి పడచు పొందుసుఖము

ఆనంద డోలిక ఆట నిజము 

 ప్రాణమై బ్రతికించు పరువాల జంటగా

బిడియాల గుర్తుగా బిడ్డ నిజము


గీ..ఏరి కూర్చి పలుకు కూడు ఏర్పడుటయె

     అమృత నాలుకకు పనియు ఆశయగుట

     కొత్త సృష్టికి మూలమై కోరు కొనుట

      జీవితం ఒక పాఠము జీవ యాత్ర

            ***

జ్ఞానమే సుఖమార్గం మమ్మా సాహిత్య సామాన్య మమ్మా

మానవాళికి శక్తిన్ మిమ్మూ మానమ్ము నిర్ధుష్ట మమ్మా

 మౌనమే విధి వేగన్ మమ్మా మార్గమ్ము తెల్పాలి యమ్మా

ధ్యానమే సరి దివ్య మ్మమ్మా ధర్మమ్ము తెల్పాలి యమ్మా 


మానవుల్ సిరులెన్ని యున్నన్ మంత్రమ్ము మాయేను మమ్మా

మనసే విధి యాట లేలన్ మచ్చేల పెర్గేను మమ్మా

కాననమ్మున నున్నపూజ్యుల్ కర్తవ్యంమే తీర్చుమమ్మా

వాణిగా మది విద్య యిమ్మూ వాత్సల్య మేసేవ దేవీ


.మానసమ్ము వినోద మమ్మా మార్గమ్ము మాధుర్య మమ్మా 

 కానరాని సహాయమేలే కాలంబు వై నంమ్ము మమ్మా 

కానిదై సహనమ్ము మేలే కార్యము సంతోష మమ్మా 

 రానిదైన సుఖమ్ము మేలే రంజిల్లు వెల్గు యె దేవీ

మల్లాప్రగడ..పూరణ
సమస్య:
అంధుడుగాడు వర్ణముల యంతరమింతయు గానలేడయో
ఉ.
బంధువు లన్న రాత్రి సెగ బంధన బుద్ధిగ గొప్ప నీతులౌ
సంధులు హృద్య మందుననె సంతత భాధల వర్ణమేయగున్
రంధివలే మదీయ కళ రమ్యత వర్ణమె గొప్పదన్న,వా
డంధుడుగాడు వర్ణముల యంతర మింతయు గానలేడయో
గీ.శ్వాస మీద ధ్యాసగమార్గ చాకి రేవు
ధ్యాస మీద కామ్యపుమార్గ కాల రేవు
ద్రష్ట మీద దృష్టిని పెట్టు ధర్మ రేవు
సాక్షి సాక్షిగా ఉండడం సమర రేవు
అంబర మన్నదే మదిని ఆడుట ఉన్నత తీర్పు లేకయున్
సంబర బత్కు తెప్పలగు సందడి లేకయు తేలిపోవుటన్
చుంబన దేహమే యలిగి చూపులు మారుట ఆశపాఠమున్
అంబగ నిస్సహాయమగు అంటుగనుండక రెప్పమాటునన్
ఏదియ చేయురో యదియు ఎంత యనేదియు నాకు పంచుటే
వాదిగ భక్తి తత్త్వమున వాలుగ చేసిన నాదె బాధ్యతే
మాదిరి దానమిచ్చినను మానసమే గతి యర్పనేయగన్
ఏది తపస్సు యన్నగతి ఎల్లరు లక్ష్యము మారకుండగన్
వంటి మీద వీసమెత్తు సొమ్ములు లేకుండా
కంటిచూపు కానవొచ్చు సోకుగ ఏకం మై
తోట నంత దున్ని ఓర్పు నాడిని చేర్చం గా
చేట తన్వి ఘర్మ బిందు సోకుగ భోగమ్మే
ప్రాంజలి ప్రభ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు హరిహరుల దర్శన అనంతరము ఆలోచన నేటి పద్య కుసుమాలు ( అహోబిలం యాగంటి నవనందుల దర్శనము) గీ. ధరణి కంటి రెప్ప విసిర ధాత్రి గాను సూపు నందు నిలిచె శోభ సూత్ర మౌను ప్రొద్దు పొడుపులా కడలిలో పొంగు గాను నిద్ర లేని రాత్రి పగలు జీవి గాను గీ.ఉన్నది అసలేన్నని యన ఊయలగుట ఎన్ని నాళ్ళని వేచేది ఏల యనుట ఎంత అందమానందము ఏరు యగుట పరిమళం అనుభూతియు పరమ మొగుట గీ.కలువ రేకుల కన్నుల కాల మహిమ సరిగ జూపెడి కళలగు సమయ మహిమ విసిరి ఒంటిగ నడిచెడి వినయ మహిమ పడుచు వాని గుండె పగలు పడతి మహిమ గీ.మనిషికీ సుఖ సంతాన మేను శుభము గుణము గోప్య విశాలమే గుర్తు శుభము జ్ఞానమును పంచి పొందుటే జ్ఞాని శుభము జ్ఞానమునకు ఓర్పు మనసు జాతి శుభము గీ.సూటిగా చూపు గెలుపుకు సూత్రమగుట దిక్కులన్ని జూడ గెలుపు చిక్కులగుట ప్రకృతి అనుకరణ కలిగి ప్రతిభ లగుట తరువు లా కష్టమును పంచ తనువు లగుట గీ. పగలు రగిలి పంతముననే పడక జూప సెగల బ్రతుకులో చినుకులు సిగలు జూప వగలు మారి ఓటు మనకు ఓర్పు జూప మగువ రాజకీయము నేడు మాయ జూప గీ. వేకువ వినిపించు పలుకు వింత గొలుపు క్రొత్త గాన మలుపు చింత కోరి గెలుపు కాంత లాలన పాలనా కాల మలుపు ప్రేమతో పిలుపులె జీవి ప్రీతి సలుపు గీ.పెదవులపయిన పలికెది పిలుపు జూపు ననగ నదియును నయనాల నమ్మ జూపు కష్ట కనికరమగు దుఃఖ కనుల జూపు పెగలు చిలికెడి తెగువుగా పిడచ జూపు గీ.పెదవులపయిన పలికెది పిలుపు జూపు ననగ నదియును నయనాల నమ్మ జూపు కష్ట కనికరమగు దుఃఖ కనుల జూపు పెగలు చిలికెడి తెగువుగా పిడచ జూపు గీ. వనితలందు మూలపు కళ వలపు చిగురు వనిత నలుపు తెలుపు కాదు వగలు పొగరు చినుకు కోసమే చరితగా చిగురు వగరు మనము మానసికము సుఖ మాయ లహరు గీ. శరీరం పునర్జీవితం శబధ మౌను మనసు పూర్వమై అతకదు మౌన మౌను నమ్మకం పోయి నలిగిన నటన నౌను మొక్కలైన బ్రతుకు లేని మోక్ష మౌను గీ. వెన్న కన్న మెత్తనిదేది వినయ మేది
జగతి లోనసుందర మేది జాగృతి ఏది మన దయాళు హృదయమేది మనసు ఏది అన్యుల వెతల కగు దయా కరుణఏది గీ.ఇద్దరి అనుబంధ ప్రక్రియ ఇప్సి తమ్ము పుస్తకమ్ము పేజీలగా పురులు విప్పు ఏళ్ళ సమయమ్ము సాగేది ఏరు వాక క్షణము ఊపిరాగుట ఎండ క్షేత్ర మౌను గీ.వయసుకుబిడియమున్నది వరుస కాదు కొత్తపాతయు లేదులే కోరు విద్య నాట్య సంపద నటనకు నాంది యగుట సర్వ ఇంద్రియ యుపయోగ సమయ మనిషి

చీకటి తరిమే వెలుగుల ఆటవెలది రచన.. మల్లాప్రగడ ఆ.తీరని దిగులంత తీరిపోయేలాగ చేరగలగు తీరు చేరువగుట తెరల మాటు కధల తీరు కోరిక దోచు పొరలు తొలగ గలిగి పోరు వెలుగు ఆ.నీడ కలతలన్ని నిజము కరిగిపోయె తోడు నీడ నేను చేయికలిపి వీడక వెను వెంట వాడుకలా వచ్చి అడుగడుగు కనబడు ఆశ వెలుగు ఆ.కల్ల నిజము ఎరుక కళలు విశద పడు మంచి చెడుల గనుట మాయ తేడా చూప ఎల్లవేళ లందు ఎరుక కంటికి రెప్ప చల్లగనులె తల్లి చల్లగా వెలుతురు ఆ. అడ్డు వచ్చినాక ఆగేది లేదలే హితము కోరడముయె ఈశ్వరాంశ జీవితమ్ము మలుపు పెంచ గతిగ శోభ గమ్యముగను సాగ గమనానికి వెలుగు


All reactions

Wednesday, 25 October 2023

 అస్మదాత్మీయవిద్వత్కవిబంధుస్నేహితులందరికి విజయదశమీపర్వ శుభాకాంక్షలు + శుభాశయాలు !!! "


చం ప్రగతికి నీవె యంకుర సువర్ణ పదాలగు వెల్లువే సుధీ

పగలును రాత్రి గంధములు భవ్యపరాత్పర లీలలున్ సదా

పగలను మార్చి బంధములు బంచ   ప్రకాశ ప్రభావమే మదిన్

మగసిరియర్ధ మోహములు మాన్య మనోమహి వేంకటేశ్వరా ..o01


: పుట్టుక యర్థమే యిదియు పూజ్యుల   పల్కులు తెల్ప గల్గుటే

 మట్టిని నమ్మియే మనము మానస నేస్తము నిచ్చి పుచ్చుటే

 వట్టిగ మాట లేవలదు బంచుడి విద్యలు  జన్మ మెందుటన్

 బుట్టుక సార్థకమ్మనగ పున్నమి వెన్నెల వేంకటేశ్వరా ..o02


ఉ.మ్రొక్కెద ఎల్లవేళలను మోక్షము కోరిక నాదు జన్మగా

దక్కిన విద్య పంచుటయు  దారిని చూపుట నాదు లక్ష్యమై

చిక్కిన ప్రేమ పాశమున చింతను చిక్కిన ధైర్య సంపదే

మక్కువతోడ నీదరికిమానక వచ్చెద వేంకటేశ్వరా..o03


ఉ. కాలము వెల్ల బుచ్చ కలి  కాలము వెంటన కాల మంతయున్

 గోలలు చేసి వెంటపడు గోప్యము లేకను బత్కు నంతయున్

 హేళణ జేయు మానసము హీనత మార్చని జీవితమ్మదే

 యేలె సతీ పతీ యన యెల్లరు మెచ్చగ వేంకటేశ్వరా.. O04


ఉ.ఆగదదేది నాది యని యాలన పాలన కొంత నేర్పుకే

 వేగిర నున్న మానసము వీనులు విందుగ చింత మార్పుకే

 మాగిన పండుగా రుచియు మానస ప్రక్రియ సర్వ సృష్టికే

 మూగిన కామ చేష్టలను ముఖ్యము మార్చుము వేంకటేశ్వరా..005


ఉ. జీవిత సత్యమే పలుకు జీవన మార్గము నెంచలేక యే

 భావము తెల్ప నమ్మకము బాధ్యత నెంచియు సేవ చేయుటే

యేవిధి నైనచేయుటయు నేమియటన్ననవేమి చేయకే

దేవర మెచ్చునట్లు మన దేవల మందున వేంకటేశ్వరా..006


శాంతముకోరి నిన్నుమది చక్కని వాంఛను తెల్పి యుంటినే 

పంతము లేల నీకు మది పాలన లాలన పాఠమే కదా

పొంతన లేని మా పలుకు పోరుగ నేరుగ మీకు తెల్పగా

స్వాంతము చక్కదిద్దియను శాసన జేయుము వేంకటేశ్వరా..007


ఉం.ఖంగని శబ్ద ఘోషలగు ఖర్చుల కష్టములేలపెర్గెనే

చెంగని దూకబుద్దిమది చింతని తెల్చిన దొడ్డ బుద్ధిగా

ముంగిట వచ్చి మొక్కితియు ముందర లక్ష్యము తెల్పలేకయే

సంగతి యేది యైననిక సంతసముంచుము వేంకటేశ్వరా..008


ఉ.అచ్చట నిత్యకాంతులట అంబుజనాధుని కోరవచ్చెనే

ముచ్చట గొల్పు చూపులట బుద్ధి వికాసపు మార్గమందునే

 ముచ్చట చూపు భక్తులగు ముందర మోక్షము కోరియుండుటే 

 చెచ్చెర ధర్మపాలనను జే నయనాలగు వేంకటేశ్వరా..009


 ఉ.పాపము చేయువారు తమపాపము లన్నియు పంచగల్గుటే

ప్రాపితమైన కష్టమును ప్రాంజ లి తెల్పుచు వేడియుండిరే

మోపరి యైన వారిమది మోక్ష ము నిచ్చెడి బుద్ధి నీదయా

పాపమంచేయకుండ తగు బాటను చూపుము వేంకటేశ్వరా 010


స్త్రీ గతి నిర్విరామమగు లీలల గీతల బోధనేయగున్

స్త్రీ విధి సర్వ రక్షగసుధీర్గపు సత్యము తెల్పగల్గుటే

స్త్రీ మది నెంచలేరగుట శీఘ్రము బంధపు జ్ఞాననేతలై

స్త్రీ రమ జన్మ సాఫలత చిన్మయమౌధర  వేంకటేశ్వరా .011


చం. తడిపొడి బత్కునూరువిధి తాపము నమ్మియు తిండినేతినే

గడసరి వాని కోర్కెలగు కామిత బుద్ధికి యాశ తీర్చుటే

గొడవల మధ్య జీవితము గొప్పగ జూపియు కాంతి రూపమున్ 

పొడిచెను ప్రొద్దుటూరున,నభోమణి రాతిరి వేంకటేశ్వరా 012


ఉ. రూకలు కోరి నేదలచి రోయుచు నీ దరి చేరి యుంటినే

మూకలు భక్తులేయనిన మూలుగు చున్నను నాదు జన్మ  మీ

వాకిట సేవ చేసెదను వచ్చిన పైకము కుమ్మరింతునో

మీకడ ముక్తి చాలును సమీపము చూపులు వేంకటేశ్వరా..013


ఉ.సారము లేనిజీవనము సాధన నోచని భక్తి మార్గమున్

భారము బంధ మైననిక బాధ్యత వీడక ప్రస్తుతించెదన్

బేరములాడ లేనిదియు భీకర మైనను నాదు కొందువే 

కూరిమి కోరియుంటినయ గోగణపాలప  వేంకటేశ్వరా..014


ఉ.తెచ్చితి మొక్కులే ధనము తెచ్చితి పూలను పూజచేయగన్

మచ్చుకి కష్ట మైనమది మార్గము నీకును తెల్పగల్గుటన్

వచ్చితి నీదునామమును భక్తిగధ్యానము చేయుటందుకే 

ముచ్చట తీర్చుమయ్య హరి మోహనరూపుడ వేంకటేశ్వరా..015


చం.క్రమముగ పూర్ణ బింబమయి కాలము మార్పుగ కూర్పు బట్టియే

విముకము నెంచ వీలవక వేగిర బంధము మార్చ నీడయై నిముషము నైన ప్రార్థనయు నెయ్యము వియ్యము బంధు వ ర్గమే

సముఖము నున్న వేడిగని సామ్యము సౌఖ్యము వేంకటేశ్వరా..17


నేనుగ నిన్ను కోరితిని నేస్తపు నీడయు నెల్లవేళలన్

మానుగ నైతి ఓర్పుగని మానస బుద్ధిని పంచగల్గితిన్

 వానిని వీని నేననను వాంఛలు నున్నను  కాల తీర్పుగన్

నానుడి గాలమై మనసు నాట్యము నిత్యము వేంకటేశ్వరా..18

Tuesday, 17 October 2023



    






















అర్కమరీచి..న జ భ భ భ భ జ ర 24/13


 పలుకుల నేస్త బంధము దీన ప్రభావము భాగ్యమగు సర్వ సృష్టిగా

మలుపుల జీవిగా మది భావ మహా మయ లక్ష్యమగు కాంతి దృష్టిగా

తలపులు నిచ్చి పొందుట సత్యపు తత్త్వపు నేస్తమగు నిత్య తృప్తిగా 

అలల విశాల కాలపు తామస ఆశ్రి త సంభవము విశ్వ నిష్ఠయే


పలుకుల నేస్త బంధము దీన ప్రభావము భాగ్యమగు సర్వ సృష్టిగా

మలుపుల జీవిగా మది భావ మహా మయ లక్ష్యమగు కాంతి దృష్టిగా

తలపులు నిచ్చి పొందుట సత్యపు తత్త్వపు నేస్తమగు నిత్య తృప్తిగా 

అలల విశాల కాలపు తామస ఆశ్రి త సంభవము విశ్వ నిష్ఠయే


(శ్రీమాతా వృత్తము :- "“భరభ భభమ”   18 - యతి  10”) 


దీక్షను పొందగా మంగళ దీకృతి నిత్యము సత్యమ్మే

వీక్షణ వల్లనే సద్గతి విశ్వము కామిత స్వర్గమ్మే

శిక్షణ ఘర్షిణి పూర్ణిమ శీగ్రము సర్వము నిర్దేశీ

రక్షణ అమ్మగా వర్షిణి రమ్యత భావము శ్రీదేవీ 


తలపులమ్మ వృత్తము.. భ త త భ న ర గ..10


ఈశ్వర నీసన్నిధీపార్వతీ మనసు కలి పే విదీ జగ్

దీశ్వర నీ పెన్నిధీ బ్రహ్మ దృష్టిగ పలుకు విద్య తెల్పే

పాశ్వము నీవన్నదీ ప్రశ్న పంతము వలన విష్ణు రక్షే

విశ్వ పరాశక్తి రూపే విజేతల కళలు రక్ష దేవీ


241..భార వహా.. ర త య గ..5


కక్షర మ్మే కాలము తెల్పేలే

శిక్షణ యే శీలము తెల్పేలే

భక్షణ యే బంధము తెల్పేలే 

రక్షణ యే రత్నము శ్రీదేవీ


355




326.. ప్రసర ఉన్నత.. మ స స గ..7


చామంతీ వలితిన్ చతురత్మా

సామన్తమ్ముగ శేష విలాసా

ధీ మంతమ్మగు వైదిక మూర్తీ

ప్రేమాత్మా యగుటే విధి దేవీ


327.. ప్రహర్షిణీ.. మ న జ ర గ..8


నిక్షిప్తమ్ముగన ననేక కష్ట మౌనే

రక్షించే ప్రక్రియ పరాన్న భూతమౌనే

కాంక్షించే మనసు వికల్ప శుద్ధి పొందే

విక్షించే అవగత విద్య ఆత్మ దేవీ


328.. మలిణీ శ్రీ పుట.. న న మ య..8


అభయ వలయ మోహమ్మేను ప్రేమా

శుభములు గల ప్రాముఖ్యమ్ము ప్రేమా

రభముల మది ప్రారంభమ్ము ప్రేమా

యుభయ కళలు చేయున్నత్వ దేవీ


329..ప్రహ్లాధ.. సభ సభ సభ ర గ..7,13


భవ బంధమ్ముల భయ హేలల్ విన బడు నేలన్ నర జన్మ మూలన్

భవ శాపమ్ముల భయ రోగమ్ములు బడు భూమిన్ విధి కర్మ మూలన్

భవ రూపమ్ముల పరమార్ధమ్మున భగవన్నామము భక్తి మూలన్

భవదీయమ్మగు భవసారమ్ముల పర శక్తీ సహనమ్ము దేవీ


330.. ప్రాకార బంధః..త త త గ గ..7


దాహమ్ము ఏర్పాటు దాత్రుత్వ మేలే

దేహమ్ము తోడ్పాటు దీనత్వ మేలే

సోహమ్ము దాస్యమ్ము సూత్రమ్ము మేలే

నీ హార లక్ష్యమ్ము నీ భక్తి దేవీ


331.. ప్రియ కాంత.. న య న య స గ 11


నటనల నాట్యం నయన నినాదం సమయమ్మే

అటుకుల శబ్దం చటకు నిదానం సహనమ్మే

చిటికల శబ్దం తలపు విలీనం ప్రభవమ్మే

కిటుకుల వైనం మనసు న కీర్తి దేవీ


 332.. ప్రియ జీవితం.. భ భ భ భ భ భ భ భ  గ గ


లెక్కలు జూచిది నిత్యము నిల్చెడు లీలల గుక్కలు తిప్పక నుండుట యేలే

చిక్కుల చుక్కుల కర్మలు దీర్చెడు చిక్కెడు భారము లన్నియు దీర్చటయేలే

దిక్కుల దిక్కుగ చక్కగ దక్కుచు దీనుల సాయము పొందుట సత్యము యేలే

మ్రొక్కుల మాయెన దాగెడు నిశ్చల మోక్షము నిచ్చెడి జీవన సారధి దేవీ


 333.. ప్రియ వచనము.. న య మ గ..7

 

మెలుకువ నెంచే మాధుర్యమ్మే

తెలివిని జూపే చాతుర్యమ్మే

అలసట చేందే ఆత్మీయమ్మే

మెలుకువ వల్లే మోక్షం దేవీ


 334.. శిశు భరణం.. నన నన సగ..10


 కలక కరుగు కలియుగము సుఖముగాలే 

 నిల నిలయ దినకర నికర మేలే

 కలతల నెలవు తరగనిదేలే

స్వలితలపు మదిమన సహదేవీ


 335.. బంధక.. భ న మ గ..6


గట్టున మెలగ చింతాక్రాంతిన్

పట్టున తడుప శాంతావాసిన్

కట్టుగ మెరగ శీలా సౌరీ

పట్టున సలప దివ్యా దేవీ




346.. భసలసలాక.. స భ స మ న య త న గగ..9,17


మలుపే బంధ మగుట మాంగల్యం మే మనసగు మార్గమ్మే జ్ఞానమగుట ప్రేమా

 పలుకే సత్య మగుట ప్రారంభమే స కలము ప్రేరత్వం సర్వ మగుట ప్రేమా

వలపే దాహమగుట వాచల్యమ్మే సమయము యారోగ్యం నిత్య మగుట ప్రేమా

 అలుకే ఆనతియగు ఆశ్చర్యమ్మే వినయము యానందం విద్య యగుట దేవీ


 347..భస్త్రనిస్తరణం.. మస జ ర  స గ..15


విశ్వమ్మంతయు రక్షసేయు దైవమే  తరువై  నీ 

శశ్వచ్ఛుండపరాక్రమోద్ధ తిష్టయే మనసై యీ 

విశ్వశ్రేయము గూర్చు తల్లి సేవ యే కరుణా ణీ 

విశ్వాసమ్మునకున్ బలమ్మి కూర్మి గావిన దేవీ


 348.. భారావతార: న స జ న న త గగ..13


అవసరము గా సహాయ పలుకు   అనుభవమ్మేను ఓర్పే

నవవిధములేను భక్తి వినయ నయనాల నేర్పే

యువకుల విద్య లనేర్పు సహన యువలోక తీర్పే

భవ భవము భారతీ విజయము భవ నేస్త దేవీ


 349..భాజనశీలా.. త య ర ర గ..7..

సంతోషము యుర్వీ సామ రస్యమ్ము గానే

పంతమ్ములు సర్వమ్ ప్రాణ రక్షత్వ మేలే 

శాంతమ్ములు పొందే సాహసమ్మేనులే ప్రే 

మత్వమ్ముయు కోరే మానసమ్మేను దేవీ


 349.. భాజనశీలా.. త య ర ర గ..7


ఆరోగ్యసహాయం అర్ధ దేహమ్ముగా స

మ్యారాగము చెప్పే మానదాహమ్ముగా సు

స్వారాజ్యము పొందే సాధ్యసాద్యమ్ముగా యీ

భారమ్మగు వైనం భాద్యతా బంధమ్ము దేవీ


 350.. భాష మాన భింబం..రస భస జభ నయ..7, 16


ఎల్లవేళలా భయమ్ము మరచియే మదీయ ఎల్లలు గనుట సాధన్

కల్ల లాడకే జయమ్ము తలపుయే సహాయ కాలమగుటయు సాధన్

జల్లులాగనే నిజమ్ము మలుపుయే విధాన జాడ్యము కళల సాధన్

తల్లిలాగనే వినమ్ర సహనమే సుతార తత్త్వము తెలుపు దేవీ


355..భీమావర్త:. మ భ న న స గ..11


 వేదంమ్ముల్  యోగము విజయసభ సమయమేలే

మోదమ్ముల్ రోగము విముఖసముఖ ముగనేలే

నాదమ్ముల్ రాగము సహజము నటన మదినేలే

ఖేదమ్ముల్ దీర్చుట నియమము కళలు దేవీ


356..య య య య..8


 నియోగమ్ములన్ సంఘ నిర్మాణ మేలే

వియోగమ్ములన్ సంఘ విజ్ఞాన మేలే

దయామూర్తిగన్ ధర్మ జిజ్ఞాస యేలే

నయమ్మై జనానంద నాదమ్ము దేవీ


357..బుజంగ:.. యయ యయ యయ యయ..8,21


గుణాత్మా సుఖాత్మా సగుణ్యాత్మ భూతాత్మ పూతాత్మ సంచార సా గుణ్య రూపా 

ధనాత్మా నవాత్మా విధాతాత్మ భా వ్యమ్ము సంఘమ్ము ధర్మమ్ము సంతాన రూపా

జనాత్మా సురాత్మా విసుద్దాత్మ దేహాత్మ జీవాత్మ దివ్యాత్మ నాదాత్మ రూపా 

ఘనాత్మా శివాత్మా ప్రకాశాత్మ లక్ష్యాల కాలమ్ము వైనమ్ము వైగాచు దేవీ


358.. మధుకరీ.. న న మ యతి లేదు


కనులు కలియు భాగ్యమ్మే

 తనువు రగిలి దుఃఖమ్మే

 క్షనిక సుఖము బంధమ్మే

మనము తెలుపు శ్రీదేవీ


359..  భుజంగ శిశురుతము .న న య యతి లేదు


 చిలక పలుకుల యందున్ 

 కలత చిలికెడి నందున్ 

 మలుపు తిరిగెడి చిందున్ 

 కలము కలలగు దేవీ



Monday, 2 October 2023

Vijnana Bhairava Tantra - Paclarifications.

విజ్ఞాన భైరవ తంత్రం - మొదటి భాగం


విజ్ఞాన భైరవ తంత్రం పార్ట్ 1. శ్లోకాలు 1 – 4


రుద్ర యామాల గురించి మరింత వివరణ కోరుతూ భైరవుడిని భైరవుడు (భైరవ లేదా శివుడి భార్య శక్తి) అడిగిన ప్రశ్నతో విజ్ఞాన భైరవ ప్రారంభమవుతుంది . రుద్ర యామాలలోని అధ్యాయాలలో విజ్ఞాన భైరవ ఒకటి. రుద్ర యామాల నుండి తనకు 'త్రిక-భేదం' గురించి తెలుసని ఆమె ప్రత్యేకంగా శివుడికి చెబుతుంది. త్రిక భేదం అనేది శాక్త ఆలోచనా విధానం యొక్క తత్వశాస్త్రం. త్రిక అంటే మూడు మరియు భేదం అంటే తేడా. వారి ద్వారా ఉద్భవించిన తేడాలు "పర, పరా-పర మరియు అ-పర". 


పరా ( లలిత సహస్రనామం నామం 366 లో వివరంగా చర్చించబడింది ) అంటే అత్యున్నత రూపం. ఈ రూపం అతీంద్రియమైనది, మానవ అనుభవం లేదా అవగాహన యొక్క సాధారణ పరిధికి మించి మరియు వెలుపల ఉంటుంది. ఈ రూపం సర్వోన్నతంగా పరిగణించబడుతుంది మరియు శక్తితో నిండి ఉంటుంది. వ్యక్తీకరించడానికి ఇది దాని ఆధిపత్యాన్ని కోల్పోతుంది మరియు 'పర-పర' అవుతుంది, ఇది సగటు ఆధిపత్య స్థాయి. 


ఇది వ్యక్తమయ్యే ఖచ్చితమైన సమయంలో దాని బలాన్ని మరింత కోల్పోతుంది 'అపర' అవుతుంది, దాని ఆధిపత్యాన్ని కోల్పోతుంది మరియు వ్యక్తమవుతుంది. ఈ మూడు దశలను శివ, శక్తి మరియు నర (జీవ లేదా మనిషి) అని పిలుస్తారు. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి, పరా అంటే శివుడు, 


పరా-పరా అంటే శక్తి మరియు అపరా అంటే జీవుడు. శివ (పరా) స్థితిలో జ్ఞానం మరియు క్రియ రెండూ సమాన నిష్పత్తిలో మిళితం అవుతాయి. శక్తి దశలో జ్ఞానం మాత్రమే ప్రధానమైనది మరియు అ-పరా (మానవ స్థాయి) దశలో క్రియ మాత్రమే ప్రధానమైనది. దీనిని 'త్రిక-భేదం' అంటారు.


భైరవి మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. భైరవి ఈ క్రింది వాటిని తెలుసుకోవాలనుకుంటోంది. 

1. అక్షరాల యొక్క నిజ స్వభావం (సంస్కృతంలో 'అ' నుండి 'క్ష' వరకు),

2. మంత్రాల తొమ్మిది విభాగాలు మరియు 

3. చక్రాలను (కుండలిని ) శక్తివంతం చేసే అచ్చులు లేని మంత్రం యొక్క శక్తి . ఈ ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి భైరవి ఉపయోగించిన పదాలతో పరిచయం ఉండాలి. మొదటి ప్రశ్న అక్షరాల యొక్క వాస్తవ స్వభావం గురించి. ఈ అక్షరాలు వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అసలు పద్యం 'శబ్ద-రాశి-కళ' అని చెబుతుంది. శబ్ద-రాశి అంటే సంస్కృతంలోని 51 అక్షరాలు. కాలా అంటే దైవిక గతి శక్తి లేదా బ్రాహ్మణుని విమర్శ రూపం. బ్రహ్మానికి రెండు అంశాలు ఉన్నాయి. ప్రకాశ అనేది లక్షణాలు లేకుండా స్వయం ప్రకాశించే బ్రహ్మం మరియు ఇది కేవలం సాక్షి. బ్రహ్మం యొక్క మరొక అంశం విమర్శ రూపం, ఇది సృష్టి యొక్క గతి శక్తి. ప్రకాశం శివుడు మరియు విమర్శ శక్తి.


రెండవ ప్రశ్న మంత్రాల తొమ్మిది విభాగాల గురించి. మంత్రాలు శబ్ద బ్రాహ్మణం యొక్క ఉత్పత్తులు. శబ్ద బ్రాహ్మణం నుండి ఉద్భవించిన అక్షరాలతో మంత్రాలు తయారయ్యాయని చెప్పవచ్చు. శబ్ద బ్రాహ్మణం గురించి ఈ సైట్‌లో వివరంగా చర్చించబడింది. 

తొమ్మిది రకాల మంత్రాలు 

1. శివ, 2. సదాశివ, 3. ఈశ్వర, 4. శుద్ధ విద్య, 5. మాయ, 6. కాల, 7. నీయతి, 8. పురుష మరియు 9. ప్రకృతి. 


ప్రకృతి ప్రకృతి మరియు పురుషుడు వ్యక్తిగత ఆత్మ. ఈ తొమ్మిది సృష్టిలో మరియు విధ్వంసంలో వాటి బాగా నిర్వచించబడిన పాత్రలను పోషిస్తాయి. ఈ తొమ్మిదింటిని ఆత్మ-భేద లేదా ఆత్మ యొక్క వివిధ దశలు అంటారు. ఈ తొమ్మిది సూత్రాలు లేదా తత్వాలు తొమ్మిది అక్షరాల ద్వారా సూచించబడతాయి మరియు అవి 

హ ర్ క్స మ్ ల్ వ్ య్ న్ నుం

h,r,ks,m,l,v,y,n,num. విముక్తిని కోరుకునే ఆత్మ సృష్టి యొక్క అంతిమ మూలమైన పరమ శివుడిని తెలుసుకోవడానికి ఈ ప్రతి స్థితులను దాటాలి. ఒక ఆత్మ శివుడిని బాగా అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మ స్వీయ-సాక్షాత్కారం పొందుతుంది. పరా పరా-పరగా మారి, తరువాత అ-పరగా మారినప్పుడు జననం జరుగుతుంది. ఇది శివుడు శక్తిగా మరియు తరువాత మనిషిగా మారే ప్రక్రియ. ఒకటి (శివుడు) అనేక (జీవులు)గా మారుతుంది. ఈ ఆక్రమణ ప్రక్రియ ఏదో ఒక సమయంలో ఆగిపోతుంది మరియు పునర్జన్మ లేకుండా శివుడితో శాశ్వతంగా అనుసంధానించబడి ఉంటుంది. ఆత్మ లేదు, అది మరింత పరిణామం మరియు లయానికి గురికాదు ఎందుకంటే దాని అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందడం ద్వారా అది దాని మూలాన్ని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియను స్వీయ-సాక్షాత్కారం

 అంటారు .


ఈ వివరణలో మరొక కోణం ఉంది. శబ్దం ఉద్భవించి వివిధ ప్రక్రియలకు లోనవుతుంది. ఇదంతా OM తో ప్రారంభమవుతుంది . OM నుండి ఒకరు OM జపించడంపై దృష్టి పెట్టాలి, అదే సమయంలో ఒకరి శ్వాస కదలికపై దృష్టి పెట్టాలి. ఉచ్ఛ్వాసాలు మరియు నిశ్వాసలు రెండింటి ప్రక్రియలో, శ్వాస లోపలికి మరియు బాహ్యంగా ఒక సమయంలో ఆగిపోతుంది. తదుపరి దశ OM శబ్దం లేకుండా జపించబడుతుంది మరియు తదుపరి స్థితిలో శ్వాస నిలిపివేయబడుతుంది. ఈ శ్వాస దశలో, ఒకరు శబ్దం లేని ధ్వని దశకు, అంటే ధ్వని యొక్క సూక్ష్మ రూపానికి చేరుకుంటారు. తదుపరి దశ సృష్టి యొక్క గతి శక్తితో తనను తాను గుర్తించుకునే ప్రదేశం. శక్తిని గుణాలు లేదా మాయతో కూడిన బ్రహ్మం అని కూడా పిలుస్తారు. శక్తి ఒక రకమైన నకిలీ ఆనందం ద్వారా గ్రహించబడుతుంది. ఈ నకిలీ ఆనందం ఒకరి భౌతిక శరీరం నుండి, సాక్షాత్కారానికి చివరి దశ నుండి వ్యాపించినప్పుడు, అతను శివుడు మరియు శక్తి ఏకమయ్యే చివరి దశకు వెళతాడు. లక్షణాలతో (శక్తి) ఉన్న బ్రహ్మం మరియు లక్షణాలు లేని బ్రహ్మం (శివుడు) ఒకటిగా, స్వీయ-ప్రకాశవంతమైన బ్రహ్మంగా మారతారు. ఇక్కడ ఏ రూపం లేదు మరియు ఒకటి సర్వవ్యాప్తి మరియు సర్వశక్తిమంతుడైన శివుడి నుండి వేరు కాదు. 


ఈ స్థితులను 1. అకార, 2. ఉకార, 3. మకర (ఈ మూడింటినీ కలిపి నాద అంటారు. అ + ఉ + మ = ఓం), 4. బిందు, 5. అర్ధచంద్ర, 6. నిరోధిక, 7. శక్తి, 8. వ్యాపిని, 9. సమాన మరియు చివరకు 10. ఉన్మాన అని పిలుస్తారు. ఉన్మాన దశలో ఆత్మ శివుడితో విలీనం అవుతుంది మరియు శివుడితో ఏకమవుతుంది.


భైరవి యొక్క మూడవ ప్రశ్న కుండలినీ మార్గంలోని అన్ని శక్తి కేంద్రాలను శక్తివంతం చేసే అచ్చులు లేని మంత్రం గురించి. ఆమె చక్రాల శక్తిని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అటువంటి శక్తి అచ్చులు లేని బీజము 'హ' నుండి ఉద్భవించిందా అని ఆమె శివుడిని అడుగుతోంది. 

ఈ అచ్చులు లేని 'హ' ను 'ప్రాణ-కుండలిని' అంటారు. 


విజ్ఞాన భైరవ తంత్రం - పార్ట్ 2

విజ్ఞాన భైరవ తంత్రం పార్ట్ 2. శ్లోకాలు 5 – 9

భైరవి ఇప్పుడు 'పర' అనేది 'అపర' తో సరిపోతుందో లేదో తెలుసుకోవాలనుకుంటోంది. పరా దశ సంక్లిష్టంగా ఉండకపోవచ్చు కాబట్టి, దానిని మంత్రాల రూపంలో లేదా శారీరక రూపాల రూపంలో వేరు చేయవచ్చా? భైరవుడు భైరవి యొక్క సందేహాలను స్పష్టం చేస్తాడు. భైరవి శిష్యుడు మరియు భైరవుడు ఆమె గురువు. తన శిష్యుల సందేహాలను తొలగించడం గురువు యొక్క విధి అవుతుంది. గురు-శిష్య సంబంధానికి రెండు అంశాలు ఉన్నాయి. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి మాత్రమే సరైన గురువుగా పనిచేయగలడు. శిష్యులు తమ గురువుపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. గురువు యొక్క పని మంత్రాల ఉపదేశంతో ముగియదు. అతను తన శిష్యులకు బ్రహ్మ జ్ఞానాన్ని అందించాలి. గురువు తన శిష్యుడి చైతన్యంలో తన స్వంత చైతన్యాన్ని ప్రారంభించాలి. గురువు తన శిష్యుడిని దీక్ష యొక్క ప్రారంభ ప్రక్రియ నుండి తన శిష్యుడి చివరి విముక్తి వరకు నడిపిస్తాడు.

పర అనేది బాహ్యమైనది, ఎందుకంటే అది సర్వోన్నతమైనది. మొత్తం వ్యక్తీకరణ మూడు రూపాల్లో కనిపిస్తుంది - స్థూల (స్థూలం), సూక్ష్మ (సూక్ష్మ) మరియు అంతర్లీన (పర). పర యొక్క స్వభావాన్ని శక్తి యొక్క ముఖ్యమైన రూపమైన 'అహం' (నేను) రూపంలో బ్రహ్మం (శివుడు) యొక్క విస్తరణగా కూడా అర్థం చేసుకోవచ్చు. అ-పర అనేది పర యొక్క మరొక తీవ్రత. అపర (నర) దశలో, స్థూల భౌతిక ప్రపంచం యొక్క అభివ్యక్తి జరుగుతుంది. దైవిక అత్యున్నత రూపం భైరవ (పర). అతని భేదాత్మక శక్తి అ-పర (నర) మరియు అతని భేదాత్మక మరియు భేదరహిత శక్తి పరా-పర (శక్తి). భైరవి అ-పరతో పరా యొక్క అనుకూలత గురించి లేదా ఒక జీవితో శివుడి అనుకూలత గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటోంది? బహుశా ఈ అనుకూలత సృష్టి ప్రక్రియకు అనుసంధానించబడిందని ఆమె గ్రహించి ఉండవచ్చు. ఈ మూడింటిలో పరా నిస్సందేహంగా సర్వోన్నతమైనది. పర లేదా బ్రహ్మను మంత్రాల ద్వారా లేదా రూపాల ద్వారా పొందలేము. అందువల్ల, భైరవి తన గురువు మరియు భార్య భైరవుని నిజమైన రూపాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. బ్రహ్మం యొక్క నిజమైన గుర్తింపు తెలిస్తే, ఆయనను చేరుకోవడం సులభం. భైరవి ప్రశ్న శివుడి వైపు మాత్రమే కాకుండా మొత్తం విశ్వానికి కూడా దారి తీస్తుంది. అన్నింటికంటే, ఆమె అత్యున్నత జ్ఞానం యొక్క స్వరూపం, అందువల్ల ఆమె బ్రహ్మను మరియు అతని చర్యలను అర్థం చేసుకోవడానికి దారితీసే ప్రశ్నలను రూపొందిస్తుంది. భైరవి ప్రశ్నలను ఈ విధంగా అమర్చవచ్చు:

1. భైరవుని వాస్తవికత ఏమిటి.


2. ఈ విశ్వం ఏమిటి.


3. ఈ విశ్వం యొక్క కేంద్ర బిందువు ఏమిటి.


4. కాలం మరియు స్థలాన్ని అధిగమించవచ్చా.


5. నిరాకార రూపం అంటే ఏమిటి.

ఇప్పుడు భైరవుడు భైరవుడి సందేహాలను నివృత్తి చేయడం ప్రారంభించాడు. తన వివరణల క్రమంలో, ఆయన 112 పద్ధతులను ప్రకటిస్తాడు. తనకు బాగా సరిపోయే 112 పద్ధతుల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఈ పద్ధతుల్లో దేనిలోనూ ఆచారం లేదు. ఈ పద్ధతులను ఆచరించడానికి అత్యున్నతమైన ఏకాగ్రత అవసరం. ఒకరు తన చైతన్యాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. స్వచ్ఛమైన చైతన్యాన్ని కలిగి ఉండటానికి, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. అంతిమంగా, జీవాత్మ (అపర) మరియు పరమాత్మ (పర) మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది మనస్సు. భైరవుడు తన ప్రశ్న తంత్రాల సారాంశం గురించి అని చెప్పడం ద్వారా ప్రారంభిస్తాడు. తంత్ర శాస్త్రం మరియు యోగ శాస్త్రం మధ్య తేడా ఉంది. తంత్రం మరియు యోగ రెండూ ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయి, కానీ ప్రయాణించాల్సిన మార్గం ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. యోగం ఒకరి స్వభావానికి వ్యతిరేకంగా పోరాడాలని చెబుతుంది కానీ తంత్రం మీరు ఎవరో అంగీకరిస్తుంది. యోగంలో బ్రహ్మాన్ని గ్రహించడానికి ఒకరు తనను తాను రూపాంతరం చేసుకోవాలి. కానీ తంత్రం అటువంటి పరివర్తనను సమర్థించదు కానీ అది ఏకాగ్రతపై దృష్టి పెడుతుంది. తంత్రం ఇంద్రియాలను పట్టించుకోదు మరియు అది మనస్సును మాత్రమే పట్టించుకుంటుంది. విజ్ఞాన భైరవ ఒక తంత్రుడు .

తన ప్రశ్నలకు సమాధానాలు జ్ఞానోదయం పొందిన వారికే అర్థమవుతాయని భైరవుడు చెబుతున్నాడు. అయినప్పటికీ ఆయన తన శిష్యుడైన తన భార్యతో పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. తన శిష్యుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందేందుకు తగినవాడని గురువు నిర్ణయిస్తాడు. బ్రహ్మ స్వయంగా వివరించిన బ్రహ్మ జ్ఞానం ప్రకృతిలో అత్యంత రహస్యమైనదిగా పరిగణించబడుతుంది. శివుడు తన రహస్యాలను తన శక్తితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భైరవుడు 'మంత్రాలు మరియు రూపాలు వ్రాయడానికి మాత్రమే మరియు వాటిని అర్థం చేసుకోవడానికి సమయం విలువైనది కాదు. భైరవుడు రూపాలు లేదా మంత్రాలు కాదు. ఇవి మాయ యొక్క ప్రభావాలు మరియు ప్రకృతిలో మోసపూరితమైనవి. అవి కలల వంటివి.' ప్రారంభ ప్రకటనలోనే, శివుడు భాగం 1 లో చర్చించబడిన తొమ్మిది రూపాలు మరియు 51 అక్షరాలను తోసిపుచ్చాడు. ఈ వివరణలు ఇప్పటికీ ఆచారాలతో సంబంధం ఉన్నవారికి ఉపయోగించబడ్డాయి . ఆచారం వాస్తవికతకు మైళ్ల దూరంలో ఉంది. ఆచారాలు ఆధ్యాత్మికతకు పరిచయం మాత్రమే మరియు పరిచయంపై మాత్రమే దృష్టి పెట్టడం కొనసాగించలేము. ఆచారాన్ని పరిచయంగా పరిగణించినట్లయితే,
విముక్తి ముగింపు . ఆధ్యాత్మికత ప్రక్రియ విద్య లాంటిది. దిగువ తరగతిలో బోధించే అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా దిగువ తరగతి నుండి ఉన్నత తరగతికి పురోగతి సాధించవచ్చు. బోధించిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే, అతను తదుపరి ఉన్నత తరగతికి వెళ్లడానికి అనుమతించబడడు. ఆచారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా, ఆధ్యాత్మికతలో తదుపరి ఉన్నత దశకు వెళ్లలేరు. పరివర్తన స్థిరంగా ఉండాలి కానీ క్రమంగా ఉండాలి.

****


చక్రాల క్రియాశీలత ద్వారా వెన్నెముక శక్తివంతం అయినప్పుడు, ఆ విధంగా ఉత్పత్తి అయ్యే శక్తిని 'ప్రాణ-శక్తి' అంటారు. ప్రాణ-శక్తి స్వయంగా సృష్టించబడుతుంది.


భైరవ ఈ ప్రశ్నలకు తరువాత సమాధానం ఇస్తాడు, కానీ భైరవి మరిన్ని వివరణలు కోరే ముందు కాదు.


శివుడు తన మొదటి సాంకేతికతను 26వ శ్లోకంలో ప్రారంభిస్తాడు. మొదటి 25 శ్లోకాలు 112 పద్ధతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి బలమైన పునాది వేస్తాయి.


విజ్ఞాన భైరవ తంత్రం - పార్ట్ 3


విజ్ఞాన భైరవ తంత్రం పార్ట్ 3. శ్లోకాలు 10-17:


భైరవుడు తన వివరణాత్మక రూపం రూపాలను ధ్యానించే అజ్ఞానులకే అని భైరవుడికి చెబుతాడు. వారు వ్యతిరేక దిశలో పనిచేసే గందరగోళ మనస్సు కలిగి ఉంటారు. వారు ఆచారాలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు. ధ్యానంలో మునిగిపోయేవారు అజ్ఞానులని భైరవుడు చెప్పాడు. స్వయం ప్రకాశించే బ్రహ్మానికి రూపం లేదని మనకు ఉపనిషత్తులు బోధించాయి. అతనికి రూపం ఉంటే, అతను తన సర్వవ్యాప్తి మరియు సర్వశక్తి స్వభావాన్ని కోల్పోతాడు. ఒక వస్తువు ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఉండగలదు. ఒకే వస్తువు ఒకేసారి విశ్వమంతా ప్రబలంగా ఉండదు. అది ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండటం ద్వారా విశ్వం యొక్క విధులను నియంత్రించదు. అపరిపక్వ వ్యక్తుల కోసం ఆచారాలు సూచించబడ్డాయి. అవి అపరిపక్వమైనవి ఎందుకంటే, వారు ఇప్పటికీ ద్వంద్వ ప్రభావాలలో మునిగిపోతారు. వారు ఆత్మ మరియు ఆత్మ ఒకటేనని పరిగణించరు. . వాస్తవానికి తాను నవాత్మ లేదా అక్షరాలు కాదని, బ్రహ్మ, విష్ణు, రుద్ర లేదా వాటి శక్తి కాదని భైరవుడు చెప్పాడు. అతను చక్రాలతో సంబంధం కలిగి లేడు లేదా అతని శక్తి శక్తి రూపంలో ఉంటుంది

 (న చ శక్తి-స్వరూపకః). అజ్ఞానులకు మరియు ఆధ్యాత్మికతలో ప్రారంభకులకు మాత్రమే ఉద్దేశించిన అన్ని వర్ణనాత్మక పదాలకు తాను అతీతుడని భైరవుడు చెబుతున్నాడు. 

ఆచారాలు పిల్లలకు బొమ్మల లాంటివి, వారి దృష్టి బొమ్మల వైపు మళ్ళించబడుతుంది. బొమ్మలు లేకుండా వారికి బొమ్మ అంటే ఏమిటో తెలియదు. బొమ్మల ద్వారా, పిల్లలకు వివిధ ఆకారాలు మరియు రూపాలు నేర్పుతారు. సింహం బొమ్మ పిల్లవాడు సింహం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆధ్యాత్మికతలో ప్రారంభకులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆచారాలు వారికి మాత్రమే సూచించబడతాయి. అజ్ఞానులు దైవత్వం యొక్క భావనను అర్థం చేసుకోవడానికి ఆచారాల ద్వారా బ్రాహ్మణుడికి ఒక రూపం ఇవ్వబడుతుంది. ఒకే తరగతిలో ఉండటం ద్వారా ఒక బాలుడు అలాగే ఉండడు. అదే విధంగా ఒక అజ్ఞాని ఇప్పటివరకు అనుసరించిన ఆచారాలను వదిలి ముందుకు సాగాలని ఆశించబడుతుంది.


భైరవ ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. (ఉల్లేఖించిన ప్రకటనలు అక్షరాలా అనువాదం కాదు)


 'నేను కాలం, స్థలం మరియు ఆకారానికి అతీతంగా ఉన్నాను. 


నాకు నిర్దిష్ట స్థానం లేదా హోదా లేదు. నా నిజ స్వభావాన్ని వివరణకు అతీతంగా వివరించలేము. 


నా రూపాన్ని నిర్వచించలేము లేదా నా స్థానాన్ని నిర్వచించలేము.


' భైరవుడి ప్రకటన అతను మానవ అనుభవం లేదా అవగాహన యొక్క సాధారణ పరిధికి అతీతంగా మరియు వెలుపల ఉన్నాడని సూచిస్తుంది. విశ్వం తెలిసిన దేనినైనా మరియు ప్రతిదానినీ ఆయన అధిగమిస్తాడు. మానవ అనుభవం యొక్క సాధారణ పరిధి ఎందుకంటే, మానవ అనుభవం యొక్క ఉన్నత శ్రేణి జ్ఞానం ద్వారా పొందే ఆనందం. మానవ అనుభవం యొక్క ఉన్నత శ్రేణికి మించి మాత్రమే స్వీయ-సాక్షాత్కారం జరుగుతుంది. మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. 


మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెలివితేటలు శుద్ధి చేయబడతాయి మరియు శుద్ధి చేయబడతాయి. ఆ సమయంలో అతను శివుడు లేడని, కైలాసం లేడని, శక్తి లేదని, ఏమీ లేదని అర్థం చేసుకుంటాడు. 


అహంకారం లేని మనస్సు, ఇంద్రియాల సహాయం లేకుండా ఉంటుంది, వివిధ ప్రభావాలు, అనేక శక్తులు మరియు పరస్పర చర్యల గురించి తెలియదు. మనస్సు అహంకారం, "నేను" అనే స్థితి లేకుండా ఉంటేనే ఇంద్రియాల సహాయం లేకుండా ఉంటుంది. శూన్యం లేదా శూన్యత అనే దశ ఆనందంతో నిండి ఉంటుందని, అక్కడ ద్వంద్వం పూర్తిగా తుడిచిపెట్టబడిందని భైరవుడు చెబుతున్నాడు. ఈ శూన్య దశ భైరవుడు తప్ప మరేమీ కాని భైరవితో నిండి ఉంటుంది. ఈ స్థితిని వివరించలేము కానీ ఆనందం ద్వారా అనుభవించవచ్చు.


 ఆరాధకుడు పూజించే వాటిలో కలిసిపోతాడు. ద్వంద్వం "అది"లోకి తొలగిపోతుంది మరియు అక్కడ "అది" మాత్రమే ఉంటుంది. సాధకుడు ఉనికిలో ఉంటాడు కానీ అతను "అది"గా ఉంటాడు. ఈ దశలో ఎవరు పూజించబడాలి ఎందుకంటే విషయం మరియు వస్తువుగా భేదం లేదు. ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఒకరు మరొకరికి గౌరవం ఇవ్వవచ్చు, కానీ ఇక్కడ రెండవది లేదు. ఈ దశను నిష్కళంకమైన సంపూర్ణత యొక్క దశ అని పిలుస్తారు. భైరవుడు "భైరవి భైరవాత్మనాహ" అని అంటాడు, రెండింటి మధ్య తేడా లేదు. శివుడు మరియు శక్తి రెండు వేర్వేరు అస్తిత్వాలు కాదు. వారు ఒకరు. వారు శివ-శక్తి ఇయ్కం (ఐక్యం కూడా కాదు). వారిని శివ అని పిలుస్తారు. అందుకే లలిత సహస్రనామం నామం 998 ఆమెను "శ్రీ-శివ" అని సంబోధిస్తుంది.


ఈ అత్యున్నత స్థితిని తంత్ర శాస్త్రాలలో "భైరవి" అని పిలుస్తారు. శ్లోకం (17) "పర పరరూపేణ పరదేవి" అని చెబుతుంది. పరా, అత్యున్నతమైన, పర-రూప, అత్యున్నత రూపం మరియు పరా-దేవి, ఆమె ఆ దేవి లేదా ఆమె అది. ఆమె పూర్వజన్మ రూపంలో భైరవ. భైరవిని పరమాత్మగా పేర్కొనడానికి కారణం నిజమైన భైరవుడు అర్థం చేసుకోలేనిది. అందువల్ల, భైరవుడు ఒకరు ఆలోచించగల అత్యున్నత రూపం. భైరవుడు సాధించలేనివాడు కాబట్టి, భైరవుడిని భైరవ అని కూడా పిలుస్తారు. తంత్రం ఒక శాస్త్రం మరియు అవి వివరించలేని దానిని గ్రహించవు కాబట్టి తంత్రాలు భైరవిని పూజించాలని సమర్థిస్తాయి. భైరవుడు వివరించలేనివాడు. స్వీయ-సాక్షాత్కారం భైరవ స్థాయిలో జరుగుతుంది మరియు భైరవిని దాటి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. భైరవిని అధిగమించలేని మానవ అసమర్థత భైరవిని భైరవ అని పిలుస్తుంది.


విజ్ఞాన భైరవ తంత్రం పార్ట్ 4. శ్లోకాలు 18-23

శక్తికి, శివుడికి మధ్య తేడా లేదు ' అని భైరవుడు చెబుతూనే ఉన్నాడు.

శక్తి శివుని శక్తిని కలిగి ఉన్నవాడు తప్ప మరొకటి కాదు.

స్త్రీ లింగం శక్తి మరియు పురుష లింగం శివుడు. ఇద్దరి మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే. భైరవుడు అత్యున్నతంగా ఉత్కృష్టంగా ఉండటం ద్వారా అన్నింటినీ అధిగమిస్తాడు. అతను దేనినీ అధిగమించాలనే ఉద్దేశ్యం కలిగి ఉంటాడు కానీ శక్తి యొక్క అగోచరమైన ఉన్నతత్వంలో ఉంటాడు. అందువల్ల, శక్తి లేదా భైరవి శివుని దైవిక శక్తి తప్ప మరొకటి కాదు.

శివుడు లేకుండా శక్తి ఉనికిలో ఉండలేడని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. నేరుగా పనిచేయడానికి బదులుగా, శివుడు తన దైవిక శక్తిని శక్తికి మళ్ళించాడు.

అందుకే ఆమెను 'పర' (పరశక్తి) శక్తి (పరాశక్తి) అని పిలుస్తారు. అసలు శ్లోకం 'అ-బేధ' అనే పదాన్ని ఉపయోగిస్తుంది, అంటే తేడా లేదు. అందువల్ల, శక్తి పూర్తిగా తన శక్తులన్నింటినీ కలిగి ఉన్న శివుడి స్వంతం. అగ్ని శక్తి అగ్ని నుండి భిన్నంగా లేదని భైరవుడు చెప్పాడు. అగ్ని వేడి, కాంతి మొదలైన వివిధ శక్తులను ఉత్పత్తి చేస్తుంది. కానీ అవి మండుతున్న అగ్ని నుండి భిన్నంగా పరిగణించబడవు. శక్తితో తనను తాను గుర్తించుకునే వ్యక్తి స్వయంచాలకంగా శివుడు అవుతాడు. ఈ విలక్షణమైన స్థితికి చేరుకునేది సాధకుడు తనను తాను శక్తితో గుర్తించుకున్నందున మరియు శివుడిని పొందడానికి అతను చేయవలసినది మరేమీ లేదు, ఎందుకంటే శివుడిని పొందడం శక్తిని పొందడం కంటే భిన్నమైనది కాదు. భైరవుడు భైరవిని "శివ ప్రియే" (శివుని ప్రేమించేవాడు) అని సంబోధిస్తూ సూర్యకిరణాలు సూర్యుడి నుండి భిన్నంగా లేవని లేదా దీపం యొక్క కాంతి దీపం నుండి భిన్నంగా లేదని చెబుతాడు. సూర్యుడు దాని కిరణాల ద్వారా మాత్రమే తెలుసుకోబడతాడు మరియు దీపం దాని కాంతి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతుంది. కాంతి సూర్యుడు మరియు దీపానికి పర్యాయపదం. కాంతి ఉన్నప్పుడు, దానిని పగలు అంటారు మరియు కాంతి లేనప్పుడు దానిని రాత్రి అంటారు. కాంతి ప్రబలంగా ఉన్నప్పుడు, సూర్యుడు కాంతికి కారణమని సూచిస్తుంది. కాంతికి మూలం కాంతి ద్వారా మాత్రమే తెలుస్తుంది. అదే విధంగా శివుడు శక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతాడు. శక్తి మూలం (శివుడు) శక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతాడు. వస్తువులు కాంతి ద్వారా గ్రహించబడతాయి, దాని మూలం సూర్యుడు.కాంతి లేకుండా, వస్తువులను గ్రహించలేము. అదే విధంగా విశ్వం శక్తి ద్వారా సాక్షాత్కరించబడుతుంది,
దాని మూలం శివుడు. శివుడు శక్తికి ఈ క్రింది విధంగా చెప్పి ఉంటే, ఈ వివరణను తప్పించుకోవచ్చు.

'నువ్వు నా నుండి భిన్నంగా లేవు. నువ్వు మరియు నేను ఒకటే. నువ్వే నా శక్తి. నా శక్తులన్నింటినీ నీకు బదిలీ చేశాను. నా శక్తులన్నింటినీ నీకు బదిలీ చేసిన తర్వాత కూడా, నేను పరమాత్మగానే ఉంటాను. నన్ను అస్సలు అధిగమించలేను. ప్రజలు నీ ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలరు. వారు నన్ను విడిగా గ్రహించలేరు. నువ్వు నా నుండి విడదీయరానివి అయినప్పటికీ, నువ్వు ఎప్పటికీ నేనుగా మారలేవు. నువ్వు నాలో భాగం మరియు నేను నీలో భాగం కాదు.'

ఇప్పుడు భైరవికి ఈ క్రింది వివరణలు అవసరం

1. త్రిశూలం ఎవరి చిహ్నం? త్రిశూలం శివుడు మూడు కొమ్మలతో పట్టుకున్నాడు. ఈ కొమ్మలు మూడు ప్రత్యేకమైన దైవిక చర్యలైన ఇచ్ఛ (సంకల్పం), జ్ఞాన (జ్ఞానం) మరియు క్రియ (చర్యలు)

2. పుర్రెల దండను ఎవరు ధరిస్తారు? వాస్తవానికి అది భైరవుడు. పుర్రెలు అత్యున్నత చైతన్యాన్ని సూచిస్తాయి.


3. సమయం మరియు స్థలం లేని మరియు వివరణకు అతీతమైన ఆ పార స్థితిని ఎలా గ్రహించవచ్చు? ఇక్కడ ఆమె సంపూర్ణత యొక్క నిజమైన గుర్తింపును తెలుసుకోవాలనుకుంటుంది. సాధారణ మానవులకు అర్థమయ్యే విధంగా దీనిని వివరించాలని ఆమె కోరుకుంటుంది.

4. భైరవుని నోరు ఎలా అవుతుంది? శివుడిని పరాశక్తి ద్వారా మాత్రమే పొందవచ్చు. భైరవికి స్పష్టత అవసరమయ్యే ఏవైనా సందేహాలను ఎలా పెంచుకోవచ్చు? ఆమె శివుడిలో భాగం కాదా? అవును, ఆమె స్వయంగా శివుడే. అయితే, భైరవి శివుడిని ఎందుకు ప్రశ్నిస్తోంది? ఆమెకు సమాధానాలు తెలిసినందున ఆమె తన ప్రశ్నల గురించి పెద్దగా ఆందోళన చెందదు. కానీ విశ్వ తల్లి కావడంతో, ఆమె మానవత్వం గురించి ఆందోళన చెందుతుంది. ఆమె విశ్వం ఈ పద్ధతులను నేర్చుకోవాలని కోరుకుంటుంది. శివుడు ఈ ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానాలు ఇవ్వడని ఆమెకు తెలుసు. శివుడు 112 రకాల ధారణలను వివరించబోతున్నాడని కూడా ఆమెకు తెలుసు. ధారణ అనేది మనస్సు స్థిరపడిన ధ్యానంలో భాగం. ధారణ లేదా ఏకాగ్రత, ధ్యానం మరియు సమాధి ఏకకాలంలో జరిగితేనే సిద్ధులు లభిస్తాయి. శివుడు ధారణ పద్ధతుల ద్వారా మాత్రమే సమాధానం ఇస్తాడు. పతంజలి ఈ మూడింటినీ 'అంతరంగం' అని పిలుస్తాడు, అంటే అంతర్గతం. బాహ్యం నుండి అంతర్గతానికి పరివర్తన ధారణంతో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికతకు పరివర్తన ఇక్కడ జరుగుతుంది. శివుడు భైరవి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. బదులుగా ఆయన విశ్వానికి 112 ఏకాగ్రత పద్ధతులను విప్పుతాడు. బోధన ఆచరణాత్మక స్థాయిలో జరుగుతుంది


విజ్ఞాన భైరవ తంత్రం పార్ట్ 5. శ్లోకాలు 24-27


ఇప్పుడు భైరవుడు 112 రకాల ఆచరణాత్మక మరియు నైపుణ్య నైపుణ్యాలను ఏకాగ్రత ద్వారా వివరిస్తూ భైరవుడికి సమాధానం ఇస్తాడు. ఇప్పటి నుండి, ప్రతి శ్లోకం ఒక నైపుణ్యంతో వ్యవహరిస్తుంది. అవగాహనను సులభతరం చేయడానికి సాధ్యమైన చోట సంస్కృత పదాలు తొలగించబడ్డాయి. 112 నైపుణ్యాలన్నింటినీ అనుసరించాల్సిన అవసరం లేదు. తనకు బాగా సరిపోయే ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నైపుణ్యాలను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకోవడానికి, 112 రకాల అవగాహనలను అర్థం చేసుకోవాలి .


విజ్ఞాన భైరవ తంత్ర శ్లోకం 24 – 

నైపుణ్యం 1


సాధారణ శ్వాస సమయంలో, శ్వాస లోపలికి (ఉచ్ఛ్వాసము) వెళ్లి బయటకు వెళుతుంది (నిశ్వాస). శ్వాస అనేది శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలకు ప్రవేశించి లోపల చివరి బిందువులకు చేరుకునే ప్రక్రియ. ఈ ముగింపు బిందువులు గుండె మరియు డయాఫ్రాగమ్‌ను కలుస్తాయి. ఈ బిందువును దృశ్యమానం చేయండి. వైద్యపరంగా ఈ ప్రాంతాన్ని కారియోడ్ఫ్రెనిక్ ప్లూరల్ సైనసెస్ అంటారు. మనం పీల్చే గాలి ఈ బిందువు వరకు పైకి వెళ్లి గుండె మరియు డయాఫ్రాగమ్‌పై ప్రభావం చూపుతుంది. డయాఫ్రాగమ్ కదలిక కుండలిని పైకి రావడానికి సహాయపడుతుంది. ఉచ్ఛ్వాస ముగింపులో గాలి ఒక సెకనులో కొంత భాగం నిశ్చలంగా ఉంటుంది, తర్వాత అది U మలుపు చేస్తుంది (వాస్తవానికి ఇది V మలుపు, ఎందుకంటే మనకు Uలో ఒక పాయింట్ రాదు) దాని నిశ్వాస ప్రక్రియను ప్రారంభిస్తుంది. నిశ్వాస ప్రక్రియ పూర్తయిన తర్వాత మరియు ఉచ్ఛ్వాస ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు, గాలి దాని ఉచ్ఛ్వాస ప్రక్రియను ప్రారంభించే ముందు ఒక సెకనులో కొంత భాగం నిశ్చలంగా ఉంటుంది. సాధారణంగా ఉచ్ఛ్వాసము ముక్కు కొన నుండి 12 అంగుళాల దూరంలో ప్రారంభమవుతుంది. ఈ శ్వాస నిశ్చలతను, శ్వాస లేని స్థితిని గమనించండి. ఇది వెంటనే సాధ్యం కాకపోవచ్చు, కానీ నిరంతర సాధన ద్వారా ఈ రెండు నిశ్చలతలను గ్రహించడం సాధ్యమవుతుంది. ఈ నిశ్చలత బిందువులను గ్రహించినప్పుడు, భైరవ స్థితిని గ్రహిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. దేవుడు లేదా బ్రహ్మం అత్యున్నత స్థాయి స్పృహ అని స్పష్టంగా గుర్తుంచుకోవాలి.


విజ్ఞాన భైరవ తంత్ర శ్లోకం 25 – నైపుణ్యం 2


ఈ నైపుణ్యం మునుపటి నైపుణ్యానికి కొనసాగింపు. ఉచ్ఛ్వాస ముగింపులో మరియు ఉచ్ఛ్వాస ప్రారంభానికి ముందు మరియు ఆ క్షణిక నిశ్చలత తర్వాత, శ్వాస U మలుపు తీసుకుని దాని నిశ్వాస ప్రక్రియను ప్రారంభిస్తుంది. V మలుపు యొక్క ఈ ఖచ్చితమైన బిందువును గమనించండి, తిరిగి (నిశ్వాస) ప్రారంభమయ్యే బిందువు. అక్కడ భైరవుడు ఈ బిందువులో సాక్షాత్కరిస్తాడు. భైరవుడు పేర్కొన్న బిందువులపై ఒకరు దృష్టి పెట్టగలిగితే, అటువంటి అవగాహన వెన్నుపాము యొక్క కేంద్ర కాలువ అయిన కుండలిని మార్గాన్ని శుభ్రపరుస్తుంది. అవగాహన యొక్క కంపన ప్రభావం కారణంగా శుభ్రపరచడం జరుగుతుంది.


విజ్ఞాన భైరవ తంత్ర శ్లోకం 26 – నైపుణ్యం 3


ఈ నైపుణ్యం సుషుమ్నా నాడిని లేదా వెన్నుపాము యొక్క కేంద్ర కాలువను సక్రియం చేస్తుంది. ఈ నైపుణ్యంలో శ్వాస మరియు నిశ్వాసల కలయిక బిందువును తెలుసుకోవడం ఉంటుంది. ఈ కలయిక నైపుణ్యం 2లో చర్చించబడిన తిరిగి వచ్చే బిందువు చుట్టూ జరుగుతుంది. ఈ కలయిక బిందువులో ఉచ్ఛ్వాసము లేదా నిశ్వాస జరగవు. ఇక్కడ అవగాహనను స్థిరపరుస్తున్నప్పుడు, అవగాహన ప్రాపంచిక సంబంధాలపై కాకుండా కలయిక బిందువుపై స్థిరంగా ఉండటంతో మొత్తం తెలివితేటలు పనిచేయడం ఆగిపోతాయి. అవగాహన ఎంత సూక్ష్మంగా మారిందంటే అతని ఆలోచనలు డిస్‌కనెక్ట్ అయిపోతాయి మరియు అతను ఆలోచన లేకుండా ఉంటాడు. అతని స్పృహ అంతర్గతంగా స్థిరంగా ఉంటుంది మరియు ఇంద్రియాల ద్వారా అతని బాహ్య సంబంధం మూసివేయబడుతుంది. ఈ ప్రక్రియలో, సుషుమ్నా సక్రియం అవుతుంది. నైపుణ్యం 2లో, సుషుమ్నా కేవలం ఏకాగ్రత ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఈ నైపుణ్యంలో, ఆలోచనా రహిత దశ (నిర్-వ్కల్ప) ద్వారా సుషుమ్నా సక్రియం చేయబడుతుంది. ఈ దశలో, ఒకరు భైరవుడిని గ్రహిస్తారు.


విజ్ఞాన భైరవ తంత్ర శ్లోకం 27 – నైపుణ్యం 4


ఉచ్ఛ్వాసము చేసినప్పుడు, నిశ్వాసము వెంటనే జరగదు మరియు నిశ్వాసము చేసినప్పుడు ఉచ్ఛ్వాసము వెంటనే జరగదు. శ్వాస ఒక క్షణం పాటు నిలుపుకోవడం లేదా ఒక క్షణం పాటు ఊపిరి తీసుకోకపోవడం. దీనిని 'కుంభక' అంటారు. శరీరం మనుగడ సాగించడానికి శ్వాస అనేది శక్తికి మూలం మరియు అందుకే దీనిని 'ప్రాణ' అని పిలుస్తారు, ప్రాణం లేకుండా భౌతిక శరీరం ఉనికిలో ఉండదు. ప్రాణమే కీలక శక్తి. చాలా సందర్భాలలో, తన శ్వాస ఒక క్షణం ఆగిపోయినప్పుడు భయంతో అతను క్షణికంగా మరణ స్థితిలోకి ప్రవేశించి ఉండవచ్చని గమనించి ఉండవచ్చు. ఎవరైనా ఎగురుతున్నప్పుడు మరియు విమానం తీవ్రమైన సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు, కమాండర్ చేసిన ప్రకటన విన్నప్పుడు అతను ఊపిరి ఆడకుండా ఉంటాడు. అతను ఉనికిలో ఉన్నప్పటికీ, అతని స్పృహ ఒక క్షణం స్పృహ కోల్పోయిపోతుంది. అతను తన గురించి మరియు పరిసరాల గురించి తెలియకుండానే ఉంటాడు. అతను ఆలోచన లేకుండా ఉంటాడు. మనస్సు యొక్క ప్రభావవంతమైన పనితీరుకు, ప్రాణ శక్తి అవసరం. అవసరమైన ప్రాణ సరఫరా నిలిపివేయబడినప్పుడు, మనస్సు కూడా ఆలోచన లేకుండా మారుతుంది. ఆలోచన లేని దశలో, ప్రాణం లేకపోవడం వల్ల వ్యక్తిగత స్వీయ ఉనికిని కోల్పోయి భైరవునిలో కలిసిపోతుంది. ద్వంద్వత్వం యొక్క అజ్ఞానం సత్య జ్ఞానానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ నైపుణ్యం బలవంతంగా శ్వాసను పట్టుకోవడం (కుంభకం) కాదు. ఆలోచనా రహిత దశలో ఈ నైపుణ్యాన్ని అభ్యసించినప్పుడు, భైరవుడు సాక్షాత్కరిస్తాడు. అది దానంతట అదే జరుగుతుంది.

.