Thursday, 12 January 2017
భోగి, సంక్రాంతి, కనుము.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న మిత్రులందరికి, మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి భోగి, సంక్రాంతి, కనుము పండగల సందర్భముగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరొక్కసారి అందరికీ శుభోదయం .
*సంక్రాంతి (ఛందస్సు )
హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు
హరి విల్లు నీడతో పాడుతున్న చిన్నారులు
సిరి మల్లె రాకతో పాడుతున్న గోపికలు
మెలి పూలచెట్లతో ఆడుతున్న పువ్వులులే
రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు
పిండి వంట చేసి నానమ్మల ముచ్చట్లు
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు
సంకు రాత్రి వచ్చే సంబరమ్ములు తెచ్చే
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే
వంక లేక భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే
బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి
బ్రహ్మ సృష్టి జన్మ సాహిత్య క్రాంతి
నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి
--((*))--
*సంక్రాంతి (ఛందస్సు )
హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు
హరి విల్లు నీడతో పాడుతున్న చిన్నారులు
సిరి మల్లె రాకతో పాడుతున్న గోపికలు
మెలి పూలచెట్లతో ఆడుతున్న పువ్వులులే
రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు
పిండి వంట చేసి నానమ్మల ముచ్చట్లు
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు
సంకు రాత్రి వచ్చే సంబరమ్ములు తెచ్చే
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే
వంక లేక భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే
బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి
బ్రహ్మ సృష్టి జన్మ సాహిత్య క్రాంతి
నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి
--((*))--
Saturday, 7 January 2017
Tuesday, 3 January 2017
సౌందర్యలహరి- ౨౪/04
ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:
3. ఆదిత్య హృదయం
| |||||||||||
పోష్టిక ఆహారం తింటే కామోద్దీపక శక్తి పెరుగు
ఇల్లాలు దగ్గరుండి అన్నం పెడితే ఛాతి పెరుగు ములక్కాడలపులుసు తింటే కామోద్రేక శక్తి పెరుగు కామసాస్త్ర ప్రభావం వళ్ళ " స్త్రీ పురుషులు " కరుగు
పడక గదిని జయించిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు
భార్యను సంతోష పెట్ట లేని వాడు కాపురం చేయలేడు తృప్తిగా జీవిమ్చెవాడు ఎప్పటికి మనస్సు మార్చుకోలేడు పిల్లలను చదివిస్తూ భార్యకోరిక తీర్చువాడు మఘధీరుడు
శృంగారం మనసుకు, ఆరోగ్యానికి గొప్ప వ్యాయామమే
కండర పుష్టి ఉండటం వళ్ళ స్త్రీ పురుషులలో పని వేగమే పసందైన కసరత్తు స్త్రీ పురుషుల జీవ ప్రక్రియకు మార్గమే మన్మధ భానంలా సంసారంలో నిత్య సంతోషాల నిలయమే
మద్యం త్రాగటం వళ్ళ కాలేయం కాల్పుకు గురి అవుతుంది
ధూమపానమ్ వళ్ళ కాన్సర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మత్తు మందు మనుష్యులను పిచ్చి వారిగా మారుస్తుంది పైవాటికి బానిస అయిన వాడికి అంగస్తంభన సమస్య ఉంటుంది
--((**))--
| |||||||||||
Monday, 2 January 2017
Sunday, 1 January 2017
గంగోత్రి విశేషాలు !!!***
గంగోత్రి విశేషాలు !!!
చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగిన ప్రదేశం గంగోత్రి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ నుండి బస్సులో ఋషికేశ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి దేవప్రయాగ, ధరసుల మీదుగా భాగీరథీ తీరం వెంట సుమారు 125 కి.మీ., దూరం ప్రయాణించి ఉత్తరకాశిని చేరుకోవాలి.
ఉత్తరకాశీ నుండి బస్సులో గంగోత్రిని చేరుకోవాలి. నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్చతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి ఉద్భవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.
చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగిన ప్రదేశం గంగోత్రి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ నుండి బస్సులో ఋషికేశ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి దేవప్రయాగ, ధరసుల మీదుగా భాగీరథీ తీరం వెంట సుమారు 125 కి.మీ., దూరం ప్రయాణించి ఉత్తరకాశిని చేరుకోవాలి.
ఉత్తరకాశీ నుండి బస్సులో గంగోత్రిని చేరుకోవాలి. నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్చతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి ఉద్భవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.
గంగోత్రి దగ్గర గంగానది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది.
నిజానికి గంగ మొట్టమొదట నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే. కానీ,
కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయిన కొద్దీ, గంగ కొద్దికొద్దిగా వెనుకకు
జరుగుతూ పోతుంటుందని, అలా ఇప్పటికి గోముఖ్ అని పిలవబడే స్థలం వరకూ వెనుకకు
వెళ్ళినదని, కలియుగం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని
పండితుల మాట.
గోముఖం నుంచి, ఈ గంగోత్రి వరకూ ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందివల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం, ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన, అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా, గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు.
ఆ తరువాత అది కొంత శిధిలమవ్వగా తిరిగి జైపూర్ కు చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు. వెన్నలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ప్రాంగణంలో, పడమర వైపు ఈ ఆలయం ఉన్నది. ఆలయం లోపల, ముందు భాగంలో, ఒక మండపం, లోపల మూడు గర్భాలయాలు, మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి, ప్రక్కనే ఉన్న మందిరాలలో యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.
ఆలయానికి ప్రక్కగా, కటకటాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతి వేదేక ఉంది. దీనిని ‘భగీరథ శిల’ అంటారు. ఈ శిల మీద కూర్చునే భగీరథుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థలపురాణం తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకూ మాత్రమే మూసి ఉంటుంది. మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. యమునోత్రిలోలాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి, తిరిగి అక్షయతృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు తెరుస్తారు. గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.
గోముఖం నుంచి, ఈ గంగోత్రి వరకూ ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందివల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం, ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన, అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా, గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు.
ఆ తరువాత అది కొంత శిధిలమవ్వగా తిరిగి జైపూర్ కు చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు. వెన్నలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ప్రాంగణంలో, పడమర వైపు ఈ ఆలయం ఉన్నది. ఆలయం లోపల, ముందు భాగంలో, ఒక మండపం, లోపల మూడు గర్భాలయాలు, మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి, ప్రక్కనే ఉన్న మందిరాలలో యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.
ఆలయానికి ప్రక్కగా, కటకటాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతి వేదేక ఉంది. దీనిని ‘భగీరథ శిల’ అంటారు. ఈ శిల మీద కూర్చునే భగీరథుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థలపురాణం తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకూ మాత్రమే మూసి ఉంటుంది. మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. యమునోత్రిలోలాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి, తిరిగి అక్షయతృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు తెరుస్తారు. గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.
Monday, 19 December 2016
పద్యం
శ్లోకం.
యస్మిన్ దేశే నసమ్మానో నవృత్తిర్నచబాంధవాః |
న చ విద్యా२२గమః కశ్చిత్ తం దేశం పరివర్జయేత్ ||
తాత్పర్యం :
ఏ ప్రదేశంలో ఆదరాభిమానములుండవో, జీవనము జరుగదో, బంధుబాంధవులుండరో, ఏదైన విద్యాప్రాప్తికలుగదో, అట్టి ప్రదేశమును విడిచిపెట్టవలెను.
| ||||
| గుడి - నా నుడి పాటల కావడి ఆలయము గంటల సావిడి ఆలయము జాతుల, రీతుల భేదం తుడిచే జన్మస్థలిరా ఆలయము శుభోదయం - సోమనాధశాస్త్రి |
| ||||
|
విధేయుడు - మోహన
Subscribe to:
Posts (Atom)